Trains Information : రైల్వే ప్రయాణికుల‌కు శుభ‌వార్త, నాలుగు రైళ్లకు అద‌న‌పు కోచ్ లు

By Margam

Published on:

Follow Us
Trains Information : రైల్వే ప్రయాణికుల‌కు శుభ‌వార్త, నాలుగు రైళ్లకు అద‌న‌పు కోచ్ లు



Trains Information : రైలు ప్రయాణికులకు ఈస్ట్ కోస్టు రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖ మార్గంలో నడిచే నాలుగు రైళ్ల స్లీపర్, ఏసీ కోచ్ లు పెంచింది. విశాఖ- అమృతసర్ హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్, విశాఖ- నాందేడ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో కోచ్ లు పెంచినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.



Source link

Telegram Channel Join Now

Leave a Comment