telangana crime news
Kamareddy Crime: కసాయి కొడుకు.. డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లినే చంపేశాడు
By Margam
—
కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలో దారుణం జరిగింది. తాను అడిగిన డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో కన్న తల్లినే కర్రతో కొట్టి హతమార్చాడు కుమారుడు. దుర్కి గ్రామంలో సాయిలు, అంజవ్వ దంపతులు ...