AP News
ఏపీలో టీచర్గా పనిచేసిన ఢిల్లీకి కాబోయే సీఎం ఆతిశీ.. ఆ ఫేమస్ స్కూల్ ఎక్కడుందంటే!
ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆతిశీ మార్లేనా ఎన్నికయ్యారు.. త్వరలోనే ఆమె బాధ్యతలు స్వీకరించబోతున్నారు. పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలంతా ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలతో జైలుకు వెళ్లి ...
Reverse Tendering Cancelled : ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం, రివర్స్ టెండరింగ్ విధానం రద్దు
Reverse Tendering Cancelled : ఏపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన రివర్స్ టెండరింగ్ విధానం జీవో 67ను రద్దు చేస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ...
Vizianagaram : విజయనగరం జిల్లాలో విషాదం.. భార్య కళ్లెదుటే వరదలో కొట్టుకుపోయిన భర్త
Vizianagaram : విజయనగరం జిల్లాలో విషాదం జరిగింది. భార్య కళ్లెదుటే వరద నీటిలో భర్త కొట్టుకుపోయాడు. దీంతో తన భర్తని కాపాడాలని ఆ కేకలు వేసింది. అయిన ప్రయోజనం లేదు. ఆమె ముందే ...
YS Jagan Passport : మాజీ సీఎం జగన్ కు హైకోర్టులో ఊరట, పాస్ పోర్టు ఐదేళ్ల రెన్యువల్ కు అనుమతి
ఎవరైనా చెబితేనే అలా చేస్తారా, ఈ అన్యాయాన్ని చూడకూడదనుకునే వాళ్లు టీడీపీ కార్యాలయం దగ్గరకు వెళ్లి ధర్నా చేస్తే, ధర్నాకు వెళ్లిన వారిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించారు. ఆ సమయంలో ...
Vizag Steel Plant : విశాఖలో ఉద్రిక్తత.. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగుల ఆందోళన
Vizag Steel Plant : విశాఖపట్నంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఉద్యోగ సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అటు స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ...
విజయవాడలో మహిళా వీఆర్వో తీరుపై ప్రభుత్వం సీరియస్.. వెంటనే కలెక్టర్ యాక్షన్
విజయవాడలో వరద బాధితుడిపై వీఆర్వో దాడి చేసిన ఘటన కలకలంరేపింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులతో గౌరవంగా, మర్యాదగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో సూచించారు. కానీ ఓ మహిళా వీఆర్వో మాత్రం ...
ఏపీలో వరద నష్టం కేంద్రానికి నివేదిక.. ఏకంగా రూ.వేల కోట్లలో, పూర్తి వివరాలివే
ఏపీలో భారీ వర్షాలు, వరదలతో కలిగిన నష్టంపై ప్రభుత్వం మధ్యంతర నివేదికను కేంద్రానికి పంపించింది. ఆగస్టు 31వ తేదీ నుంచి కురిసిన అత్యంత భారీ వర్షాలు, ముంచెత్తిన వరదల కారణంగా రాష్ట్రంలో 10.64 ...
తిరుమలలో ఆ క్యాంటీన్ సబ్ లీజుపై హైకోర్టు అభ్యంతరం.. అసలు ఏంటీ వివాదం?
తిరుమలలో ఓ క్యాంటీన్ వ్యవహారం హైకోర్టుకు చేరింది. కొండపై క్యాంటీన్ నిర్వహణకు అనుమతి పొందిన ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ.. దాన్ని సబ్లీజు ఇచ్చేందుకు టెండర్ పిలవడంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్, ...