వైసీపీ
Reverse Tendering Cancelled : ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం, రివర్స్ టెండరింగ్ విధానం రద్దు
Reverse Tendering Cancelled : ఏపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన రివర్స్ టెండరింగ్ విధానం జీవో 67ను రద్దు చేస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ...
Selfie with Jagan : జగన్తో సెల్ఫీ.. జైలు కానిస్టేబుల్కు ఛార్జ్ మెమో.. ఇదేం న్యాయం అంటున్న వైసీపీ!
మాజీసీఎం జగన్ కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు. తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి.. ఉదయం 10:30 గంటలకు పిఠాపురం చేరుకున్నారు. అక్కడి నుంచి మాధవపురం వెళ్లనున్నారు. ఏలేరు వరద బాధిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. వరద ...
Devineni Avinash : టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో కీలక మలుపు.. సుప్రీంకోర్టుకు దేవినేని అవినాష్
Devineni Avinash : తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో.. ఏపీ పోలీసులు దూకుడు పెంచారు. నందిగం సురేష్, లేళ్ల అప్పిరెడ్డి వంటి వైసీపీ నేతలను అరెస్టు చేశారు. ఈ కేసులో ...
వరదలపై జగన్ ట్వీట్కు కౌంటర్.. అంతలోనే డిలీట్చేసిన నటుడు!
వరదలు ముంచెత్తి 8 రోజులు గడుస్తున్నా బాధితులకు సాయం అందడం లేదని, అసలు ఇదంతా ఎందుకు జరిగిందో చెబుతూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ...
Where Is YCP: వరద సహాయక చర్యల్లో కానరాని వైసీపీ, మళ్లీ బెంగుళూరు వెళ్ళిపోయిన జగన్
గత ఆదివారం తెల్లవారుజాము నుంచి విజయవాడ పశ్చిమ నియోజక వర్గం, సెంట్రల్ నియోజక వర్గాలను వరద ముంచెత్తిన తర్వాత స్థానిక కార్పొరేటర్లు ఎవరు ప్రజలకు అందుబాటులోకి రాలేదు. గురువారం జగన్ పర్యటించే వరకు ...
విజయవాడ వరదలు.. వైఎస్ జగన్ను ఉద్దేశిస్తూ మాజీ మంత్రి రోజా ఇంట్రెస్టింగ్ ట్వీట్
విజయవాడలో వరదలు అల్లకల్లోలం సృష్టించాయి.34 మంది వరకూ చనిపోగా.. లక్షల మంది వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. పంట నష్టం, ఆస్తి నష్టం ఎంతమేర అనేది తెలియాల్సి ఉంది. అయితే బుడమేరు వాగు ...
Nuzvid : నూజివీడు ట్రిపుల్ ఐటీలో సుమారు 800 మంది విద్యార్థులకు అస్వస్థత, కలుషితాంధ్రప్రదేశ్ గా మార్చారని వైసీపీ విమర్శలు
Nuzvid IIIT Students : ఏలూరు జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో గత మూడు రోజులుగా సుమారు 800 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఒక్కరోజే 342 మంది విద్యార్థులు అనారోగ్యానికి ...
YSRCP : వైసీపీకి పోతుల సునీత రాజీనామా – అదే బాటలో కీలక నేతలు..?
వైసీపీకి మరో షాక్ తగిలింది. పోతుల సునీత పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. Source link
AP Politics: వైసీపీ నేతలకు ఏమైంది.. జగన్ మౌనంగా ఎందుకు ఉంటున్నారు..?
AP Politics: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి పాలైంది. ఓటమికి కారణాలు ఏమైనా.. లీడర్లు, కేడర్ మాత్రం తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే.. కేడర్ను నిరాశ నుంచి బయటకు ...