విశాఖపట్నం
Visakhapatnam : విశాఖలో విషాదం.. బస్సు కింద పడి నర్సరీ విద్యార్థి మృతి
పోస్టుమార్టం కోసం బాలుడి మృతదేహాన్ని భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాఠశాల యాజమాన్యాన్ని, డ్రైవర్ను కఠినంగా శిక్షించాలంటూ బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు పోలీస్స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. మృతి చెందిన ...
Railway Information : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ – శ్రీకాకుళం రోడ్ మధ్య రెండు ఏసీ స్పెషల్ రైళ్లు
Railway Information : దసరా, దీపావళి, ఛత్ పండుగల సీజన్లో ప్రయాణీకుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి.. ఇండియన్ రైల్వే సికింద్రాబాద్ – శ్రీకాకుళం రోడ్ – సికింద్రాబాద్ మధ్య రెండు ప్రత్యేక ...
Visakhapatnam : విశాఖకు మరో వందేభారత్.. సెప్టెంబర్ 15న ప్రారంభించనున్న ప్రధాని మోదీ
Visakhapatnam : ఇండియన్ రైల్వే.. ప్రయాణికులకు గుడ్న్యూస్ అందించింది. విశాఖపట్నానికి మరొక వందేభారత్ రైలు రానుంది. ఇది విశాఖపట్నం- దుర్గ్ మధ్య నడవనుంది. ఈ రైలు 5 స్టేషన్లలో ఆగనుంది. Source link
Araku Valley : దయచేసి వినండి.. మరికొన్ని రోజులు అరకు రావొద్దు.. అధికారుల కీలక నిర్ణయం
Araku Valley : ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొన్నటిదాకా కోస్తాంధ్రపై ప్రతాపం చూపిన వర్షాలు.. ఇప్పుడు ఉత్తరాంధ్రను అతలాకుతలం చేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో అధికారులు కీలక నిర్ణయం ...
Visakha CRZ Violations: భీమిలీ సముద్ర తీరంలో విజయసాయి రెడ్డి కుమార్తె ఆక్రమణల తొలగింపు
Visakha CRZ Violations: వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె భీమిలి సముద్ర తీరంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను గ్రేటర్ విశాఖ మునిసిపల్ అధికారులు తొలగిస్తున్నారు. ఉదయాన్నే జేసీబీలతో అక్రమంగా నిర్మించిన ప్రహరీ ...
Amaravati Works: విజయవాడ మెట్రో ప్రాజెక్టు పనుల్లో కదలిక.. జనవరి నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం
మొదటి దశలో మొత్తం 46.23 కిమీ మేర మూడు కారిడార్లలో మెట్రో చేపట్టనున్నారు. రెండో దశలో కొమ్మాడి నుంచి భోగాపురం ఎయిర్ పోర్ట్ వరకూ 30.67 కిమీ మేర మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. ...
Trains Information : రైల్వే ప్రయాణికులకు శుభవార్త, నాలుగు రైళ్లకు అదనపు కోచ్ లు
Trains Information : రైలు ప్రయాణికులకు ఈస్ట్ కోస్టు రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖ మార్గంలో నడిచే నాలుగు రైళ్ల స్లీపర్, ఏసీ కోచ్ లు పెంచింది. విశాఖ- అమృతసర్ హిరాకుడ్ ...
Visakha Pharma Blast: అచ్యుతాపురం ఫార్మా పేలుడులో భారీగా పెరిగిన మృతులు.. నేడు ఘటనా స్థలానికి CM చంద్రబాబు
Visakha Pharma Blast: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లోని ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో బుధవారం మధ్యాహ్నం జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది.ఇప్పటి వరకు 17మంది ...
Vizag Child Trafficking: విశాఖలో చిన్నారుల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు.. నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Vizag Child Trafficking: చిన్నారుల అక్రమ రవాణా ముఠాను విశాఖపట్నం పోలీసులు అరెస్ట్ చేవారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఢిల్లీల్లో చిన్నారుల్ని విక్రయించిన ముఠాలో 17మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి ...