తెలంగాణ పోలీస్

Sangareddy Crime : సంగారెడ్డిలో విషాదం.. భార్యపై అనుమానంతో కట్టుకున్నవాడే కడతేర్చాడు!

Sangareddy Crime : సంగారెడ్డిలో విషాదం.. భార్యపై అనుమానంతో కట్టుకున్నవాడే కడతేర్చాడు!

Sangareddy Crime : సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో కట్టుకున్న భర్తే చంపేశాడు. టవల్‌ను గొంతుకు బిగించి హత్య చేశాడు. ఎవరికి అనుమానం రాకుండా.. గుండె నొప్పితో చనిపోయిందని కుటుంబ ...

Hyderabad Crime : హోటల్‌లో యువతి మృతి.. రూమ్‌లో రక్తపు మరకలు, భారీగా మద్యం బాటిళ్లు!

Hyderabad Crime : హోటల్‌లో యువతి మృతి.. రూమ్‌లో రక్తపు మరకలు, భారీగా మద్యం బాటిళ్లు!

Hyderabad Crime : హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో విషాదం జరిగింది. రెడ్‌స్టోన్‌ హోటల్‌లో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. అయితే.. రేప్‌ చేసి ఉరి వేసి చంపారని యువతి కుటుంబ సభ్యులు ...

Khairatabad Ganesh : గణపయ్య సాక్షిగా ఇవేం పాడు పనులయ్యా..! పోలీసుల అదుపులో 285 మంది!

Khairatabad Ganesh : గణపయ్య సాక్షిగా ఇవేం పాడు పనులయ్యా..! పోలీసుల అదుపులో 285 మంది!

రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లినప్పుడు మహిళలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అలాగే పోకిరీలకు వార్నింగ్ ఇచ్చారు. ‘మీ ప్రవర్తనను మా షీ టీమ్స్ రికార్డ్ చేస్తున్నాయి. రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో మీరు ...

Hyderabad : హైదరాబాద్‌ సీపీగా సీవీ ఆనంద్.. కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి బదిలీ.. రేవంత్ సర్కారు కీలక నిర్ణయం

Hyderabad : హైదరాబాద్‌ సీపీగా సీవీ ఆనంద్.. కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి బదిలీ.. రేవంత్ సర్కారు కీలక నిర్ణయం

2023 డిసెంబర్ 23న తెలంగాణ ఏసీబీ డీజీగా.. సీవీ ఆనంద్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. అప్పటి నుంచి ఎందరో అవినీతి అధికారుల ఆట కట్టించారు. ఏసీబీ నుంచి మళ్లీ ఆయన్ను హైదరాబాద్ సీపీగా బదిలీ ...

Hyderabad: హైదరాబాద్‌ సీపీ హెచ్చరిక.. ఇకపై ఉక్కుపాదం మోపుతాం అంటూ వార్నింగ్

Hyderabad: హైదరాబాద్‌ సీపీ హెచ్చరిక.. ఇకపై ఉక్కుపాదం మోపుతాం అంటూ వార్నింగ్

Hyderabad: రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక.. తెలంగాణలో డ్రగ్స్ మాటే వినపడొద్దని స్పష్టం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్‌పై ఫుల్ ఫోకస్ పెట్టాలని అధికారులను ఆదేశించారు. దీంతో పోలీసులు డ్రగ్స్ వినియోగం, అమ్మకం పట్ల ...

Kamareddy Crime: కసాయి కొడుకు.. డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లినే చంపేశాడు

Kamareddy Crime: కసాయి కొడుకు.. డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లినే చంపేశాడు

కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్‌ మండలం దుర్కి గ్రామంలో దారుణం జరిగింది. తాను అడిగిన డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో కన్న తల్లినే కర్రతో కొట్టి హతమార్చాడు కుమారుడు. దుర్కి గ్రామంలో సాయిలు, అంజవ్వ దంపతులు ...