Sangareddy Crime : సంగారెడ్డి జిల్లాలో దారుణం, భూమి రాసివ్వలేదని తండ్రిని చంపిన తనయుడు

By Margam

Published on:

Follow Us
Sangareddy Crime : సంగారెడ్డి జిల్లాలో దారుణం, భూమి రాసివ్వలేదని తండ్రిని చంపిన తనయుడు



Sangareddy Crime : ఆస్తుల ముందు మానవ సంబంధాలు తేలికైపోయాయి. భూమి తన పేరిట రాసివ్వలేదని కన్న తండ్రినే హతమార్చాడు ఓ ప్రబుద్ధుడు. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఆస్తి కోసం బండ రాయితో ముఖంపై కొట్టి తండ్రిని హత్య చేశాడు కుమారుడు.

Telegram Channel Join Now

Source link

Leave a Comment