Kurnool Vijayawda Train: క‌ర్నూలు నుండి విజ‌య‌వాడ‌కు రైలు సౌక‌ర్యం క‌ల్పించాలని రైల్వే మంత్రిని కోరిన టీజీ భరత్

By Margam

Published on:

Follow Us
Kurnool Vijayawda Train: క‌ర్నూలు నుండి విజ‌య‌వాడ‌కు రైలు సౌక‌ర్యం క‌ల్పించాలని రైల్వే మంత్రిని కోరిన టీజీ భరత్



Kurnool Vijayawda Train: కర్నూలు నుంచి విజయవాడ నగరానికి డైరెక్ట్‌ ట్రైన్‌ సదుపాయం కల్పించాలని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ.భరత్ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు  రైల్వేశాఖ స‌హాయ మంత్రి వి.సోమ‌ణ్ణ‌ను ఢిల్లీలో క‌లిసి విన‌తిప‌త్రం అందించారు,. 



Source link

Telegram Channel Join Now

Leave a Comment