Kurnool Vijayawda Train: కర్నూలు నుంచి విజయవాడ నగరానికి డైరెక్ట్ ట్రైన్ సదుపాయం కల్పించాలని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ.భరత్ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రైల్వేశాఖ సహాయ మంత్రి వి.సోమణ్ణను ఢిల్లీలో కలిసి వినతిపత్రం అందించారు,.
Source link
Telegram Channel
Join Now