దేశవ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సాయిబాబా దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని సాయినాథుడి ఆలయాలన్నీ భక్తులతో రద్దీగా మారాయి. హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్లోని సాయిబాబా ఆలయంలో వేకువజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి బాబాను దర్శించుకుంటున్నారు. ఆ ఫొటోలు..
Updated : 21 Jul 2024 18:01 IST
1/33
నల్గొండలో..
2/33
నల్గొండలో గురు పౌర్ణమి వేడుకల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..
3/33
4/33
మన్యం జిల్లా బలిజిపేటలో..
5/33
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో..
6/33
ఆదిలాబాద్లో..
7/33
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో..
8/33
తిరుపతిలో..
9/33
తిరుపతిలో..
10/33
ఖమ్మం జిల్లా చింతకానిలో..
11/33
నెల్లూరు జిల్లా కావలిలో..
12/33
కర్నూలు జిల్లా బేతంచర్లలో..
13/33
తిరుపతిలో..
14/33
కర్నూలు జిల్లా సి బెళగల్లో..
15/33
నెల్లూరు జిల్లా బాలాజీనగర్లోని అద్దాల సాయిబాబా ఆలయంలో భక్తులకు దర్శనమిస్తున్న సాయినాథుడు
16/33
ఆలయానికి భారీగా తరలివచ్చిన భక్తులు
17/33
సాయిబాబాను దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో ఆలయానికి వచ్చిన భక్తులు
18/33
విజయనగరం జిల్లా కేంద్రంలోని సాయినాథుడు..
19/33
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో గురుపూర్ణిమ వేడుకలు..
20/33
సున్నిపెంటలోని సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు
21/33
క్యూలైన్లలో నిల్చున్న భక్తులు
22/33
హైదరాబాద్ దిల్సుఖ్నగర్లోని సాయినాథుడు
23/33
క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు
24/33
ఓ మహిళకు బొట్టు పెడుతున్న అర్చకుడు
25/33
ఆలయంలో సెల్ఫీ దిగుతున్న మహిళలు
26/33
దిల్సుఖ్నగర్లోని సాయిబాబా ఆలయానికి భారీగా తరలివచ్చిన భక్తులు
27/33
సాయిబాబా ఆలయ ప్రాంగణంలో ఉన్న విష్ణుమూర్తి విగ్రహం వద్ద నమస్కరిస్తున్న భక్తులు
28/33
29/33
గురు పౌర్ణమి సందర్భంగా అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలో సాయిబాబాకు అభిషేకం చేస్తున్న భక్తులు
30/33
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో గురు పౌర్ణమిని పురస్కరించుకొని పూజలు అందుకున్న శ్రీ షిరిడి సాయిబాబా
31/33
కడప జిల్లా కలసపాడు మండల కేంద్రంలోని శ్రీకృష్ణ మందిరంలో భగవద్గీత సత్సంగ కన్వీనర్ శంకురామయ్య ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు
32/33
ఖమ్మం జిల్లా కల్లూరు శ్రీ శిరిడి సాయిరామ ధ్యాన మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు
33/33
తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడిలోని సద్గురు సాయినాథుడి ఆలయంలో బాబాకు అన్నాభిషేకం చేస్తున్న భక్తులు