Gold Robbery Case : జహీరాబాద్ లోని ఓ దాబా వద్ద ఆరెంజ్ ట్రావెల్ బస్సులో 3 కేజీలో బంగారం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడింది కంజర ముఠాగా గుర్తించారు. నిందితుల్లో ఒకడు పట్టుబడగా, మరో ముగ్గురు పరారయ్యారు. నిందితుల నుంచి 3 కేజీల బంగారం ఆభరణాల రికవరీ చేశారు.
Telegram Channel
Join Now