Chandrababu: కేంద్రమంత్రి సీఆర్‌ పాటిల్‌తో చంద్రబాబు భేటీ

By Margam

Published on:

Follow Us
Chandrababu: కేంద్రమంత్రి సీఆర్‌ పాటిల్‌తో చంద్రబాబు భేటీ


Telegram Channel Join Now

దిల్లీ: కేంద్ర జలశక్తిశాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. నీతి ఆయోగ్‌ భేటీ అనంతరం ఆయనతో ప్రత్యేకంగా సమావేశమై పోలవరం ప్రాజెక్టు అంశంపై చర్చించారు. తాజా ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని కోరారు. కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు, తెదేపా ఎంపీలు సీఎం వెంట ఉన్నారు. ఫొటోలు..

Updated : 27 Jul 2024 20:54 IST

1/6

కేంద్రమంత్రి సీఆర్‌ పాటిల్‌కు పుష్పగుచ్ఛం ఇస్తున్న సీఎం చంద్రబాబు..
కేంద్రమంత్రి సీఆర్‌ పాటిల్‌కు పుష్పగుచ్ఛం ఇస్తున్న సీఎం చంద్రబాబు..

2/6

కేంద్రమంత్రితో భేటీ అయిన చంద్రబాబు..
కేంద్రమంత్రితో భేటీ అయిన చంద్రబాబు..

3/6


4/6

కేంద్రమంత్రికి వినతిపత్రం ఇస్తున్న చంద్రబాబు, రామ్మోహన్‌ నాయుడు..
కేంద్రమంత్రికి వినతిపత్రం ఇస్తున్న చంద్రబాబు, రామ్మోహన్‌ నాయుడు..

5/6

ywAAAAAAQABAAACAUwAOw== gramasevak Chandrababu: కేంద్రమంత్రి సీఆర్‌ పాటిల్‌తో చంద్రబాబు భేటీ

6/6

ywAAAAAAQABAAACAUwAOw== gramasevak Chandrababu: కేంద్రమంత్రి సీఆర్‌ పాటిల్‌తో చంద్రబాబు భేటీ



Source link

Leave a Comment