దిల్లీ: కేంద్ర జలశక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. నీతి ఆయోగ్ భేటీ అనంతరం ఆయనతో ప్రత్యేకంగా సమావేశమై పోలవరం ప్రాజెక్టు అంశంపై చర్చించారు. తాజా ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని కోరారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, తెదేపా ఎంపీలు సీఎం వెంట ఉన్నారు. ఫొటోలు..
Updated : 27 Jul 2024 20:54 IST
1/6
కేంద్రమంత్రి సీఆర్ పాటిల్కు పుష్పగుచ్ఛం ఇస్తున్న సీఎం చంద్రబాబు..
2/6
కేంద్రమంత్రితో భేటీ అయిన చంద్రబాబు..
3/6
4/6
కేంద్రమంత్రికి వినతిపత్రం ఇస్తున్న చంద్రబాబు, రామ్మోహన్ నాయుడు..
5/6
6/6