వ్యాపారం
వ్యాపారం
సెప్టెంబర్ – 15 : నేడు గృహవినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే..?
దిశ, వెబ్ డెస్క్ :- నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటుంది. ఈ ధరలను ప్రతి నెల ఒకటో తారీఖున సవరిస్తుంటారు. అయితే, ...
సెప్టెంబర్ – 15 : ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?
దిశ, వెబ్ డెస్క్ : దేశంలో గత కొంత కాలం నుంచి ఫ్యూయల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ఒకప్పుడు పెంచిన రేట్లను.. ఇప్పుడు తగ్గించడమే మానేసాయి. కొత్త సంవత్సరంలో అయిన ఈ ధరలను ...
COAL : దేశంలో పెరిగిన బొగ్గు ఉత్పత్తి.. 5.85 శాతం వృద్ధి..
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశంలో బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పెరిగినట్లు బొగ్గు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటాలో వెల్లడైంది. గణాంకాల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ ...
OIL: 2040 నాటికి నికర సున్నా ఉద్గారాలే లక్ష్యం: ఆయిల్ ఇండియా చైర్మన్
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆయిల్ ఇండియా లిమిటెడ్ 2040 నాటికి నికర సున్నా కర్బన ఉద్గార లక్ష్యాన్ని సాధించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ ఛైర్మన్ రంజిత్ రాత్ శనివారం తెలిపారు. ...
PM: దేశంలోనే తొలి వందే మెట్రో సర్వీస్.. 16న మోడీ చేతుల మీదుగా స్టార్ట్
PM: దేశంలోనే తొలి వందే మెట్రో సర్వీస్.. 16న మోడీ చేతుల మీదుగా స్టార్ట్ | India first Vande Metro service started On the 16th by the hands ...
SEBI: IPOకు రాబోతున్న LG ఎలక్ట్రానిక్స్ ఇండియా
దిశ, బిజినెస్ బ్యూరో: దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఎల్జీ తన భారత అనుబంధ సంస్థను ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO)కు తీసుకురావాలని చూస్తుంది. ఈ ఐపీఓ ద్వారా దాదాపు రూ.12,582 ...
Oil: నూనెలపై సుంకం పెంపుతో రైతులకు ప్రయోజనం
దిశ, బిజినెస్ బ్యూరో: నూనె గింజల ధరలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో రైతులను రక్షించేందుకు వంట నూనెల దిగుమతిపై సుంకాన్ని కేంద్రం తాజాగా పెంచింది. ఇటీవల విడుదలైన ఉత్తర్వుల ప్రకారం, ముడి పామాయిల్, ...
ఆ నగరాల్లో తగ్గిన ఉల్లి ధర.. కేజీ ఎంతంటే..
దిశ, వెబ్డెస్క్ : గత కొన్ని నెలలుగా ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధరలు మెల్లగా సాధారణ స్థాయికి చేరుకుంటున్నాయి. అయితే ఈ సమాచారాన్ని ప్రభుత్వమే వెల్లడించింది. సబ్సిడీ ఉల్లిని విక్రయించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో ...
SEBI: సెబీ చీఫ్పై కాంగ్రెస్ మరోసారి సంచలన ఆరోపణలు
దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల వరుసగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ(సెబీ) చీఫ్ మధబి పురీ బుచ్పై తాజాగా కాంగ్రెస్ మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. చైర్పర్సన్ హోదాలో ఉన్న ...
Best Companies of 2024: టైమ్ మ్యాగజైన్ అత్యుత్తమ కంపెనీల లిస్ట్లో 22 భారత కంపెనీలు
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచంలోని అత్యుత్తమ కంపెనీల జాబితాను టైమ్ మ్యాగజైన్ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో పలు భారత కంపెనీలు సైతం స్థానం సంపాదించాయి. ‘టైమ్ బెస్ట్ కంపెనీస్ 2024’ ...